Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండెపోటుతో మహిళ మృతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 8:42 AM గుంటూరుGeneral
గుండెపోటుతో మహిళ మృతి - Udayam
గుదిబండివారిపాలెంకు చెందిన శేషం ప్రతిమ (47) గుండెపోటుతో గురువారం ఆకస్మికంగా మృతి చెందారు. ఇంట్లో స్పృహతప్పి పడిపోవడంతో కొల్లిపర ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మరణించినట్లు డాక్టర్ కీర్తి ధ్రువీకరించారు. ఉదయం నుంచే మనవడి అన్నప్రాసన వేడుకలో ఎంతో సంతోషంగా గడిపిన ఆమె ఒక్కసారిగా కన్నుమూయడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...