వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుపతి విద్యార్థిని గుల్షన్కు డాక్టరేట్
అనురూప్ గౌడ్ Jun 25, 2026 4:57 AM తిరుపతి 10 views1 day ago

తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పరిశోధన విద్యార్థిని మొహమ్మద్ గుల్షన్కు డాక్టరేట్ దక్కింది. ప్రొఫెసర్ ఎస్. జోష్న రాణి పర్యవేక్షణలో "నానోపార్టిక్యులేట్ డ్రగ్ డెలివరీ సిస్టమ్" అంశంపై ఆమె చేసిన పరిశోధనలకు గాను ఈ గౌరవం లభించింది. ఈ విషయాన్ని డీన్ ప్రొఫెసర్ కె. అనురాధ ధృవీకరించారు.
ఈ అరుదైన ఘనత సాధించిన గుల్షన్ను వర్సిటీ ఆచార్యులు, సహచర విద్యార్థులు మరియు కుటుంబ సభ్యులు ఘనంగా అభినందించారు.
Comments
Loading comments...