వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన వలస కార్మికులు అక్కడ మరణిస్తున్నారు. వీసా సమస్యలు, కఠిన చట్టాల వల్ల వారి మృతదేహాలను స్వస్థలాలకు రప్పించడం బాధిత కుటుంబాలకు పెను సవాలుగా మారింది.
ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపి, మృతదేహాలను త్వరితగతిన రప్పించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
Comments
Loading comments...

