వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పట్టణకేంద్రంలో నూతనంగా ప్రారంభమైన గరుడ వస్త్ర సిల్క్ ను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు. డీకే అరుణ మాట్లాడుతూ జడ్చర్లలో నూతనంగా గరుడ వస్త్ర సిల్క్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ వ్యాపార రంగంలో మంచి పేరు సంపాదించాలని, సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

