వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో ‘పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్’ నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేశ్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పీవీ సింధు దేశానికి గర్వకారణమని, ప్రతి భారతీయుడు గర్వించేలా విజయాలు సాధించారని కొనియాడారు.
సభలోని పిల్లలను చూస్తుంటే భారతదేశ భవిష్యత్తు ఎదురుగా కనిపిస్తున్నట్లు అనిపిస్తోందని లోకేశ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

