వార్తలకు తిరిగి వెళ్లండి
జమ్మికుంటలో ఆకుల రాజేందర్కు ఘన సన్మానం

బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఆకుల రాజేందర్ను జమ్మికుంటలో మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏ. బుషి శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...