వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో సోమవారం పదవీ విరమణ చేసిన ఎనిమిది మంది పోలీసు సిబ్బందిని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఘనంగా సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. 35 నుంచి 40 ఏళ్లపాటు అంకితభావంతో సేవలందించి, ఎలాంటి విమర్శలకు తావులేకుండా ఉద్యోగ విరమణ చేయడం అభినందనీయమన్నారు.
పదవీ విరమణ అనంతరం ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ కుటుంబంతో ప్రశాంతంగా గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు.
Comments
Loading comments...

