వార్తలకు తిరిగి వెళ్లండి
ఘనంగా సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు

ఈ నెల 4న జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లపై జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులతో సమీక్షించారు. సభకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రత్నం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సభ నిర్వహణ, వసతుల కల్పనపై వారు చర్చించారు.
Comments
Loading comments...