Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృత్యుంజయ స్వామికి వైభవంగా అభిషేకం

కిషోర్ కుమార్ Jun 29, 2026 10:28 AM చిత్తూరు 0 viewsabout 2 hours ago
శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో సోమవారం దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు (పరాకామణి) కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆసక్తిగల భక్తులు ప్రత్యేక డ్రెస్ కోడ్ పాటించారు. ఇందులో భాగంగా భక్తులు పంచె, బన్నియన్ ధరించి హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. ఆచారాలకు అనుగుణంగా భక్తులు నిబద్ధతతో ఈ సేవలో పాలుపంచుకోవడం విశేషం.

Comments

G
Loading comments...