వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. లాల్దర్వాజా వద్ద శోభాయాత్ర ఘనంగా నిర్వహించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Loading comments...
