వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట పట్టణంలో గ్రామాభివృద్ధి పనులను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖ ఏఈ శ్రీనివాస్,సర్పంచ్ ఎలగందుల నరసింహులు డ్రైనేజీ, సిసి రోడ్ల నిర్మించే ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను ఏఈ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన అభివృద్ధి పనులు చేపట్టాలని సర్పంచ్ కోరారు..
Comments
Loading comments...

