Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలంలో నాట్లు వేసిన ప్రభుత్వ విప్ జగదీశ్వరి

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 14, 2026 6:38 PM పార్వతీపురం మన్యంGeneral
పొలంలో నాట్లు వేసిన ప్రభుత్వ విప్ జగదీశ్వరి - Udayam
గుమ్మలక్ష్మీపురం మండలం లక్కగూడలో ప్రభుత్వ విప్ జగదీశ్వరి శుక్రవారం గిరిజన మహిళా రైతులతో కలిసి నాట్లు వేశారు. అనంతరం రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకుని పంటల సాగులో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ కళావతి, నరేష్, భూషణరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...