Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య విద్యార్థుల ఫీజుల దోపిడీపై సర్కార్ నజర్

రూపేష్ గౌడ్ Jul 03, 2026 9:40 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
వైద్య విద్యార్థుల ఫీజుల దోపిడీపై సర్కార్ నజర్ - Udayam Digital
మెడికల్ కాలేజీల్లో ఐదో ఏడాది విద్యార్థుల నుండి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని తమిళనాడు మంత్రి అరుణ్‌రాజ్ ప్రకటించారు. శాఖాపరమైన సమీక్షా సమావేశం అనంతరం ఆయన ఈ విషయాలను వెల్లడించారు. మరోవైపు ఆసుపత్రుల్లో పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలు, ఆసుపత్రులపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...