వార్తలకు తిరిగి వెళ్లండి
ఒడిశాలో జపాన్ పెట్టుబడుల జోరు

భువనేశ్వర్లోని లోక్ సేవా భవన్లో జపాన్ వ్యాపార ప్రతినిధులతో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఈరోజు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలపై ఇరువర్గాల మధ్య కీలక చర్చలు జరిగాయి.
ఒడిశాలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందించుకునేందుకు ఈ ఇంటరాక్టివ్ సెషన్ ఎంతో దోహదపడుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...