Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్త జడ్జీలు

అశ్విని దేవి Jul 03, 2026 11:04 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్త జడ్జీలు - Udayam Digital
భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం, భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం రాష్ట్రపతి ముగ్గురు జ్యుడీషియల్ అధికారులను ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి (చీ. పురుషోత్తమ కుమార్) ఈ బాధ్యతలు స్వీకరించనున్నట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Comments

G
Loading comments...