Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలలకు దివీస్, అరబిందో చేయూత

విఘ్నేష్ రెడ్డి Jul 25, 2026 7:06 AM హైదరాబాద్about 1 hour ago
ప్రభుత్వ పాఠశాలలకు దివీస్, అరబిందో చేయూత - Udayam Digital
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన అల్పాహార, మధ్యాహ్న భోజనం అందించేందుకు సీఎస్‌ఆర్‌ కింద దివీస్‌ రూ.12.18 కోట్లు, అరబిందో రూ.10 కోట్లు విరాళంగా అందించాయి. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో హరేకృష్ణ మూవ్‌మెంట్‌ ప్రతినిధులకు ఆయా సంస్థలు చెక్కులు అందజేశాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సెంట్రలైజ్డ్‌ కిచెన్ల ద్వారా స్థానిక రైతులకు ఉపాధి కల్పిస్తూ, ఆర్గానిక్‌ పంటలవైపు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...