వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ మధురవాడలోని జడ్పీ హైస్కూల్లో రూ. 40 లక్షలతో నిర్మించిన నూతన గదులను ఎంపీ శ్రీ భరత్ ప్రారంభించారు. ప్రభుత్వ బడులపై నమ్మకం పెరిగి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడం అభినందనీయమని ఆయన కొనియాడారు.
మంత్రి లోకేశ్ పిలుపు మేరకు బడుల అభివృద్ధి వేగంగా సాగుతోందని ఎంపీ తెలిపారు. అదనపు వసతులు కల్పించడంతో ఈ ఏడాది సుమారు 80 మంది కొత్త విద్యార్థులు చేరారని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

