వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు తొలి విడతలో 11 పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రతి గ్రంథాలయానికి రూ.15 వేల చొప్పున నిధులు మంజూరు చేసింది.
నిర్వహణ కోసం ప్రతి నెల రూ.1,000 చొప్పున అందించనుంది. విద్యార్థుల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

