Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ధాన్యం కొరత.. మాజీ ఎమ్మెల్యే పై కేసు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 5:50 PM నిర్మల్ General
ప్రభుత్వ ధాన్యం కొరత..  మాజీ ఎమ్మెల్యే పై కేసు  - Udayam

Photo Gallery

ప్రభుత్వ ధాన్యం కొరత..  మాజీ ఎమ్మెల్యే పై కేసు  - gallery image 1
ప్రభుత్వ ధాన్యం కొరత..  మాజీ ఎమ్మెల్యే పై కేసు  - gallery image 2
ప్రభుత్వ ధాన్యం కొరత..  మాజీ ఎమ్మెల్యే పై కేసు  - gallery image 3
నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం సత్తనపల్లిలోని ఏఆర్‌ఎస్‌ రైస్‌ మిల్లులో 9,639.962 మెట్రిక్‌ టన్నుల ప్రభుత్వ ధాన్యం కొరత గుర్తించారు. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్‌ నాయక్‌పై కేసు నమోదైంది. పౌరసరఫరాల శాఖ ఫిర్యాదుతో ఖానాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో Cr. No. 165/2026గా కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...