వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రభుత్వ భూముల స్వాధీనం

రాజధాని శివార్లలో ఐటీ కారిడార్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శేరిలింగంపల్లి, శంషాబాద్ వంటి ప్రాంతాల్లో ఉన్న వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుండి విముక్తి చేసి, పరిశ్రమలకు సిద్ధం చేస్తోంది.
నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. వివాదంలో ఉన్న భూములను త్వరగా పరిష్కరించి అభివృద్ధికి మార్గం సుగమం చేస్తున్నారు.
Comments
Loading comments...