వార్తలకు తిరిగి వెళ్లండి
గిగ్ వర్కర్ల శ్రమదోపిడీపై ప్రభుత్వ జోక్యం

అగ్రిగేటర్ల శ్రమదోపిడీతో గిగ్ వర్కర్లు, డ్రైవర్ల బతుకులు దయనీయంగా మారాయని కవిత ఆరోపించారు. మూడేళ్లుగా రేట్లు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికులు తలపెట్టిన ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...