వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్: ఉచితంగా ల్యాప్టాప్లు
ధనుష్ రెడ్డి Jun 26, 2026 1:58 AM హైదరాబాద్ 11 viewsabout 3 hours ago

ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అందించింది. IIT, IIIT, NIT సీట్లు సాధించిన వారికి మరియు BC గురుకుల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందజేయనుంది. అలాగే, BC గురుకుల పాఠశాలల్లో డెస్క్టాప్ కంప్యూటర్లు, ఇంటర్ కాలేజీలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
విద్యార్థుల సంక్షేమం కోసం తీసుకున్న ఈ నిర్ణయాలతో పాటు, దురదృష్టవశాత్తు విద్యార్థులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించింది.
Comments
Loading comments...