వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రతా పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లో ఆయన మాట్లాడారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్తగా అర్హత పొందిన వారి నుంచి ఈ నెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
Comments
Loading comments...

