వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని గుడిపాడులో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెదేపా మండల అధ్యక్షుడు జె.సురేష్ తెలిపారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
Comments
Loading comments...
