వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం గంజాయి సాగు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పాడేరు మండలం సప్పిపుట్టు గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
గంజాయికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా పండ్ల మొక్కలు, రాజ్మా విత్తనాలు పంపిణీ చేయగా, గంజాయి నిర్మూలనలో మంచి ఫలితాలు సాధించినట్లు ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు.
Comments
Loading comments...
