వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ డెయిరీని నిర్వీర్యం చేసి హెరిటేజ్ డెయిరీకి లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్కుమార్ ఆరోపించారు. డెయిరీ ఛైర్మన్, డైరెక్టర్లను మంత్రులు బెదిరించి రాజీనామా చేయించారని విమర్శించారు.
రైతులు నిర్మించుకున్న సహకార సంస్థపై ప్రభుత్వ జోక్యం సరికాదని ఆయన అన్నారు. తక్షణమే ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

