Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీపీఎస్సీపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం

Follow Udayam Digital on Google
జయ ప్రకాష్ Jul 29, 2026 11:36 AM హైదరాబాద్తెలంగాణ
టీజీపీఎస్సీపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం - Udayam Digital
రహదారిపై 2018 నాటి ఓఎంఆర్ పత్రాలు కనిపించడంపై టీజీపీఎస్సీపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లను సస్పెండ్ చేయగా, అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడేళ్ల తర్వాత ఓఎంఆర్ పత్రాల ధ్వంసంపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని కమిషన్ ఆదేశించింది.

Comments

G
Loading comments...