Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉల్లి ధరల కట్టడికి కేంద్రం చర్యలు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 6:51 AM జాతీయంGeneral
ఉల్లి ధరల కట్టడికి కేంద్రం చర్యలు - Udayam
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం బఫర్‌ నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఢిల్లీలో కిలో ఉల్లిని రూ.35కే రాయితీపై విక్రయిస్తూ, త్వరలో మరిన్ని నగరాలకు ఈ పథకాన్ని విస్తరించనుంది. అకాల వర్షాలు, నిల్వ ఉల్లి కుళ్లిపోవడంతో మార్కెట్‌లో ధర రూ.60–70కు చేరింది. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

Comments

G
Loading comments...