వార్తలకు తిరిగి వెళ్లండి

బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన గాయత్రి గోపీచంద్, ట్రీజా జాలీపై గాయత్రి తండ్రి పుల్లెల గోపీచంద్ ప్రశంసలు కురిపించారు. ఇద్దరూ ఎంతో కష్టపడి పోరాడారని, ఈ వారం అద్భుతంగా ఆడారని చెప్పారు.
భారత్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకం సాధించడం జీవితంలో ఒక్కసారే వచ్చే అనుభవమని, ఇది ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

