వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీకే-1 గనిలో విధులు నిర్వహిస్తూ బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందిన సింగరేణి కార్మికుడు గోపాల గోపి మృతి సీపీఐ, ఏఐటీయూసీకి తీరని లోటని సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్కుమార్ అన్నారు. గోపి పార్థివదేహానికి ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు.
గోపి కుటుంబానికి సింగరేణి యాజమాన్యం రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని పట్టణ కార్యదర్శి డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

