Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవాలో గవర్నర్ ను కలిసిన చిన్న శ్రీను

Follow Udayam on Google
B RAJESH Sep 13, 2026 3:01 PM విజయనగరంGeneral
గోవాలో గవర్నర్ ను కలిసిన చిన్న శ్రీను - Udayam
టీడీపీలో చేరిన విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), కుమార్తె సిరి సహస్ర ఆదివారం గోవాలో గవర్నర్ అశోక్ గజపతిరాజును కలిశారు. గవర్నర్ బంగ్లాలో చిన్న శ్రీను, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మికి అశోక్ గజపతిరాజు ఆతిథ్యమిచ్చారు. ఆయన ఆశీర్వాదం, సలహాల కోసమే కలిశామని మజ్జి శ్రీనివాసరావు తెలిపారు.

Comments

G
Loading comments...