వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రి రైల్వే స్టేషన్ ఫై ఓవర్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న లారీని తనిఖీ చేసి 400 బాటిళ్ల గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ లారీకి రెండు నెంబర్ ప్లేట్లు ఉండగా ఒకటి ఏపీ, ఇంకొకటి కర్ణాటక కు సంబంధించినదిగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

