వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా తాగునీటి కోసం తవ్విన గుంతలో గోమాత పడి మృతిచెందడంతో ఆ రైతు కుటుంబం కన్నీరుమున్నీరైన సంఘటన మద్నూర్ మండల కేంద్రం లో జరిగింది. మద్నూర్ కు చెందిన సాతెల్లి సాయిలు ఆవును పెంచుకుంటున్నాడు.
ఆ ఆవుకు గంగా అని వారి కుటుంబ సభ్యులు పేరు పెట్టుకున్నారు. ఆవు మృతి చెందడంతో హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు చేసి అంత్యక్రియలు చేశారు.
Comments
Loading comments...

