వార్తలకు తిరిగి వెళ్లండి
గోల్కొండ ఎల్లమ్మ తల్లికి భారీగా కానుకలు

గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ తల్లి) ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3,70,465 నగదు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వసంత వెల్లడించారు.
మొదటి, రెండో పూజలలో పాల్గొన్న భక్తులు ఈ కానుకలను సమర్పించారు. ఆలయ ఛైర్మన్ ఆకుల చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ రాజరాజేశ్వరిల పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తి చేశారు.
Comments
Loading comments...