Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోల్కొండ ఎల్లమ్మ తల్లికి భారీగా కానుకలు

నిహారిక రెడ్డి Jul 22, 2026 2:09 PM హైదరాబాద్in about 3 hours
గోల్కొండ ఎల్లమ్మ తల్లికి భారీగా కానుకలు - Udayam Digital
గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ తల్లి) ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3,70,465 నగదు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వసంత వెల్లడించారు. మొదటి, రెండో పూజలలో పాల్గొన్న భక్తులు ఈ కానుకలను సమర్పించారు. ఆలయ ఛైర్మన్ ఆకుల చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్ రాజరాజేశ్వరిల పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తి చేశారు.

Comments

G
Loading comments...