Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోల్కొండ అమ్మవారి హుండీ ఆదాయం

విక్రాంత్ రెడ్డి Jul 22, 2026 1:01 PM హైదరాబాద్in about 4 hours
గోల్కొండ అమ్మవారి హుండీ ఆదాయం - Udayam Digital
గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి దేవాలయంలో హుండీ లెక్కించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.3,70,465 నగదు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వసంత తెలిపారు. ఆలయ ఛైర్మన్ ఆకుల చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్ రాజరాజేశ్వరి పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి దేవాలయంలో హుండీ లెక్కించారు. బోనాల ఉత్సవా

Comments

G
Loading comments...