Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిభకు బంగారు పట్టాభిషేకం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 05, 2026 2:43 PM పశ్చిమగోదావరి General
ప్రతిభకు బంగారు పట్టాభిషేకం - Udayam
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. 2022–2026 బ్యాచ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. వివిధ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు స్వర్ణ పతకాలు అందుకుని ప్రతిభ చాటుకున్నారు.

Comments

G
Loading comments...