వార్తలకు తిరిగి వెళ్లండి

నక్కపల్లి మండలం కాగిత సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన బంగారం చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీ కెమెరా దృశ్యాలు, వేలిముద్రల ఆధారాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఘటనకు సంబంధించి వివిధ కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. రాత్రివేళల్లో నేరాలకు పాల్పడే వ్యక్తుల వివరాలను కూడా పరిశీలిస్తూ, కేసును త్వరితగతిన ఛేదించేందుకు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...
