వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల స్వీకరణతో బంగారం, వెండి ధరల ర్యాలీకి బ్రేక్ పడింది. దిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.2,800 తగ్గి రూ.1.57 లక్షలకు చేరగా, కిలో వెండి రూ.6 వేలు క్షీణించి రూ.2.40 లక్షలకు పరిమితమైంది.
దిగుమతి సుంకం 15 శాతానికి పెరగడంతో జులైలో వెండి దిగుమతులు 66 శాతం తగ్గాయి. బంగారం దిగుమతుల్లో 4.77 శాతం వృద్ధి నమోదైంది.
Comments
Loading comments...

