వార్తలకు తిరిగి వెళ్లండి
జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి ప్రారంభం
విక్రాంత్ రెడ్డి Jun 24, 2026 8:34 AM కర్నూలు 3 viewsabout 16 hours ago

కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం గని ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రైవేటు రంగంలో దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ ప్రాజెక్టు, ఏటా రెండు టన్నుల బంగారం ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి ఉపాధి లభించనుంది. మొదటి ఏడాది 400 కేజీల బంగారం ఉత్పత్తి ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.57 కోట్ల రాయల్టీ ఆదాయం సమకూరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...