Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసిడి ప్రియులకు షాక్: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

మహేష్ కుమార్ Jul 27, 2026 10:48 AM అల్ ఇండియా బిజినెస్
పసిడి ప్రియులకు షాక్: మళ్లీ పెరిగిన బంగారం ధరలు - Udayam Digital
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,45,860కి చేరింది. మరోవైపు 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం 10 గ్రాములు రూ.1,33,700 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం రానున్న రోజుల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...