వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ తితిదే ప్రత్యేక బంగారు నాణెం విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. లడ్డూ తయారీకి సుమారు 310 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రభుత్వ అనుమతి లభిస్తే బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నాణెం విడుదల చేయాలని తితిదే భావిస్తోంది. 1803లో శ్రీవారి ప్రసాదాల విక్రయాలు ప్రారంభమైనట్లు సమాచారం.
Comments
Loading comments...
