Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

హైదరాబాద్‌లో కిలో బంగారం, వజ్రాలు అపహరణ

Priya Singh Jun 09, 2026 3:57 AM హైదరాబాద్ 5 viewsabout 3 hours ago
హైదరాబాద్‌లో కిలో బంగారం, వజ్రాలు అపహరణ - Udayam Digital
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో భారీ చోరీ జరిగింది. ఓ వ్యాపారవేత్త ఇంట్లో నెల రోజుల క్రితం పనికి కుదిరిన నేపాలీ దంపతులు.. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయం చూసి సుమారు కిలో బంగారం, వజ్రాలను అపహరించి పరారయ్యారు. వారం తిరిగి వచ్చిన యజమాని ఈ చోరీని గుర్తించి ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...