Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం వద్ద గోదావరి వరద తగ్గుముఖం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 07, 2026 11:52 AM పెద్దపల్లి General
కాళేశ్వరం వద్ద గోదావరి వరద తగ్గుముఖం - Udayam
కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు వరద మట్టం 5.660 మీటర్లుగా నమోదైనట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు తెలిపారు. గోదావరిలో ప్రవాహం తగ్గినా ప్రాణహిత నదిలో వరద కొనసాగుతోంది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...