వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలి నెహ్రూ స్కూల్ విద్యార్ధినులు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. భీమిలి క్యాంప్ కార్యాలయంలో ఆయన్ను కలిసిన వారు రాఖీ కట్టి స్వీట్ తినిపించారు.
విద్యార్ధినులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని గంటా ఆకాంక్షించారు. ఎలాంటి సమస్య ఉన్నా వారు తనను నేరుగా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

