Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంటా ను కలిసిన జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శోభన్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 17, 2026 12:35 AM విశాఖపట్నంGeneral
గంటా ను కలిసిన జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శోభన్ - Udayam
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ను జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులైన ఎం.శోభన్ బాబు ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయన గతంలో టీడీపీ లీగల్ సెల్ కార్యదర్శిగా పని చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని గంటా చెప్పారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించారు. ఫ్యామిలీ కోర్టు ఏపీపీ పార్థసారథి, బుగత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...