వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల్లో టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా వినాయక మండపాలను సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.
Comments
Loading comments...

