వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా భక్తుల రక్షణ, విఘ్నాలు లేని ప్రయాణం కోసం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అత్యవసరంగా చెట్ల కొమ్మలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టింది.
మల్కాజ్గిరి, కీసర, అల్వాల్, బౌద్ధనగర్, మౌలాలి, కాప్రా, హబ్సిగూడ, పీర్జాదిగూడ, హయత్ నగర్ ప్రాంతాల్లో దాదాపు 213చెట్ల కొమ్మలను తొలగించి పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా భద్రతకు ప్రాధాన్యమిచ్చారు.
Comments
Loading comments...

