వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్: వినాయక చవితి సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
అన్ని గణేష్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, విద్యుత్ అధికారులు మండప నిర్వాహకులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని కోరారు. నిమజ్జనం మార్గంలో గుంతలు పూడ్చి, లైటింగ్, క్రేన్లు, విద్యుత్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

