Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్

Follow Udayam on Google
I siva prasad Sep 09, 2026 6:57 PM నెల్లూరుGeneral
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ - Udayam
వ్యాప్తంగా గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ప్రజలు, మండపాల నిర్వాహకులకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ట్వీట్ చేశారు. అంతేకాకుండా, రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు కూడా ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తామన్నారు.

Comments

G
Loading comments...