Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండపాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి: ఎస్సై

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 4:03 PM పల్నాడుGeneral
గణేష్ మండపాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి: ఎస్సై - Udayam
బొల్లాపల్లి మండలంలో వినాయక చవితి మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్సై షేక్ షమీర్ బాషా సూచించారు. విగ్రహాల ప్రతిష్ఠాపనకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకుంటూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...